archive#Chinese Foreign Minister

News

భార‌త్‌తో సంబంధాలు కొనసాగించడం చైనాకు ఎంతో అవసరం: చైనా విదేశాంగ శాఖ మంత్రి

న్యూఢిల్లీ: భారత్‌తో సంబంధాలపై చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. ఎల్‌ఏసీ (వాస్తవాధీన రేఖ) వెంట శాంతి కోసం భారత్‌తో కలిసి పని చేస్తున్నామని చైనా రక్షణ మంత్రి జనరల్‌ వీ ఫెంఘే అన్నారు. భారత్‌తో సత్సంబంధాలు కొనసాగించడం చైనాకు ఎంతో అవసరమన్నారు....