సరిహద్దు వివాదం పరిష్కారం వరకు చైనాతో చర్చలు
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టీకరణ న్యూఢిల్లీ: లద్దాఖ్ సరిహద్దు ప్రతిష్టంభన అంశంపై శాంతియుత పరిష్కారం కోసం చైనాతో చర్చలు కొనసాగుతాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. సరిహద్దు రక్షణకు భారత సైన్యం దృఢనిశ్చయంతో ఉందన్నారు. దేశ భద్రతా...

