హిందూ యువకుడు నాగరాజు హత్య కేసులో ముగిసిన పోలీసుల కస్టడీ
నేరస్తుల నుండి కీలక సమాచారం రాబట్టిన పోలీసులు భాగ్యనగరం: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సరూర్నగర్ హత్య కేసులో నిందితుల కస్టడీ ముగిసింది. ఇద్దరు ప్రధాన నిందితులను అయిదు రోజుల కస్టడీకి ఎల్బీనగర్ కోర్టు అంగీకరించగా.. చర్లపల్లి జైలులో ఉన్న మొబిన్,...
