archiveChardham

News

‘చార్‌ధామ్’ మేనేజ్‌మెంట్ బోర్డు చ‌ట్టం ఉప‌సంహ‌ర‌ణ‌

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ప్రకట‌న డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మంగళవారం చార్‌ధామ్ తీర్థం-పురోహిత్ హక్ హకూక్ధారీ మహా పంచాయితీ సమితి, ఇతర సంస్థల నిరసనల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చార్‌ధామ్ దేవస్థానం మేనేజ్‌మెంట్ బోర్డు చట్టాన్ని ఉపసంహరించుకోనున్నట్టు ప్రకటించారు....