రామ మందిర నిధి సమర్పణ కార్యక్రమం దేశాన్ని ఐక్యం చేసింది – చంపత్ రాయ్
అయోధ్యలో నిర్మించనున్న శ్రీ రామ మందిర నిర్మాణానికి చేపట్టిన నిధి సమర్పణ కార్యక్రమం దేశంలోని నలుమూలల్లో ఉన్న ప్రజలను ఐక్యం చేసిందని విశ్వ హిందూ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షుడు, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర (ట్రస్ట్) ప్రధాన కార్యదర్శి చంపత్...
