పొలంలో 4 వేల ఏళ్ళనాటి ఆయుధాలు
లక్నో: ఉత్తరప్రదేశ్లో 4వేల ఏళ్ళనాటి పురాతన వస్తువులు బయటపడ్డాయి. మెయిన్పురి జిల్లాలో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) అధికారుల బృందం వీటిని గుర్తించింది. కురవాలి మండలం గణేశ్పుర గ్రామంలో ఈనెల 10న బహదూర్ సింగ్ అనే వ్యక్తి తన వ్యవసాయ భూమిని...
