పైడితల్లి అమ్మవారి ఉత్సవాల్లో ఘనంగా తొలేళ్ల వేడుక
విజయనగరం: విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాల్లో తొలిఘట్టం తొలేళ్ళ పండుగ ఘనంగా జరిగింది. ఘటాలు, చీరలతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. పైడితల్లి ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు, పూసపాటి వంశీయులైన పీవీజీ ఆనందగజపతిరాజు కుటుంబ...
