సిసోడియా మనిషికి మద్యం వ్యాపారి రూ. కోటి లంచం!
ఎఫ్ఐఆర్లో పేర్కొన్న సీబీఐ, విచారణలో పాల్గొననున్న ఈడి న్యూఢిల్లీ: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సిసోదియా అనుచరుడికి మద్యం వ్యాపారి ఒకరు రూ.కోటి లంచంగా ఇచ్చాడని ఎఫ్ఐఆర్లో సీబీఐ పేర్కొంది. మనీష్ సిసోదియా నివాసాలు...
