archiveCBI COURT

News

వారంతా నిర్దోషులే : అయోధ్య వివాదాస్పద కట్టడం కూల్చివేత కేసులో సీబీఐ కోర్టు సంచలన తీర్పు

ఎన్నో ఏళ్ల నుంచి ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న అయోధ్యలోని వివాదాస్పద కట్టడం కూల్చివేత కేసుకు తెరపడింది. వివాదాస్పద కట్టడం కూల్చివేత కేసులో నిందితులుగా ఉన్న మాజీ ఉప ప్రధాని ఎల్‌.కె. అద్వానీ (92), మురళీ మనోహర్ జోషి(86), ఉమా భారతితోపాటు ఆరోపణలు ఎదుర్కొంటున్నవారంతా...
News

అయోధ్య కేసులో సెప్టెంబర్‌ 30న తుది తీర్పు

అయోధ్యలోని వివాదాస్పద కట్టడం కూల్చివేత కేసులో సెప్టెంబర్‌ 30న తుది తీర్పు వెలువడనుంది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఎస్‌కే యాదవ్‌ ఈ తీర్పు వెలువరించనున్నారు. నిందితులంతా తీర్పు రోజు కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ...