archiveCAPTAIN AMARINDER SINGH

News

రైతు ఉద్యమం ప్రారంభమైన తర్వాత పాకిస్థాన్ నుంచి ఆయుధ, డ్రగ్ రవాణా పెరిగింది – పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్

వ్యవసాయ చట్టాలపై నిరసనలు ప్రారంభమైన తరువాత పాకిస్థాన్ నుండి ఆయుధాల అక్రమ రవాణా విపరీతంగా  పెరిగిందని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అన్నారు. దీంతో నిరసనల వెనుక విదేశీ, ప్రభుత్వ వ్యతిరేక శక్తులు ఉన్నాయని మొదటినుంచి బిజెపి చేస్తున్న ఆరోపణలకు పంజాబ్...