తృణమూల్ దౌర్జన్యాల బాధితుల పునరావాస ఏర్పాట్ల పర్యవేక్షణకు త్రిసభ్య కమిటీ : కోల్కతా హై కోర్టు నిర్ణయం
పశ్చిమబెంగాల్లో ఎన్నికల అనంతరం జరిగిన, జరుగుతున్న హింసపై విచారణకు కోల్కతా హైకోర్టు ఒక త్రిసభ్య కమిటీని నియమించింది. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ నుంచి ఒకరు, జాతీయ మానవ హక్కుల కమిషన్ నుంచి ఒకరు, రాష్ట్ర న్యాయ సేవల విభాగం కార్యదర్శి...
