C.A.A : ఆరుగురు పాకిస్తానీ హిందువులకు భారత పౌరసత్వం
దశాబ్దాలుగా మధ్యప్రదేశ్లో నివసిస్తున్న పాకిస్తాన్ నుండి వచ్చిన ఆరుగురు హిందూ వలసదారులకు సి.ఎ.ఎ చట్టం కింద భారత పౌరసత్వం లభించింది. గతంలో మతపరమైన హింస కారణంగా వారు ఆరుగురూ పాకిస్తాన్ నుండి భారత్ కు వచ్చారు. గతేడాది కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన...
