archive#broadcasted live

News

సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం విచార‌ణ లైవ్ ప్ర‌సారాలు ప్రారంభం

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు రాజ్యాంగ ధ‌ర్మాస‌నం చేప‌ట్టిన విచార‌ణ‌ను తొలిసారి లైవ్‌లో ప్ర‌సారం చేశారు. శివ‌సేన‌కు సంబంధించిన కేసును ధ‌ర్మాస‌నం విచార‌ణ చేప‌ట్టింది. సీఎం షిండే, మాజీ సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రేకు చెందిన కేసును ధ‌ర్మాస‌నం విచారించింది. సెప్టెంబ‌ర్ 27వ తేదీ నుంచి...