archive#bridge collapses

News

గుజరాత్ తీగల వంతెన ప్రమాదంపై సిట్ దర్యాప్తు.. 9 మంది అరెస్ట్

మోర్బీ: గుజరాత్ మోర్బీలో కేబుల్ బ్రిడ్జ్ కూలడంతో 134 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో బాధ్యులైన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి మోర్బీ కేబుల్ బ్రిడ్జ్ కూలిన ఘటనకు సంబంధించి నదిలో గల్లంతైన మిగతా వారి కోసం...
News

మోర్బీ విషాదంపై మోదీ సమీక్ష.. బాధితులకు అండగా ఉంటామని హామీ

మోర్బీ: గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో కేబుల్‌ బ్రిడ్జి కుప్పకూలి 140 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికిపైగా ఆచూకీ గల్లంతైన క్రమంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మోర్బీ ప్రమాదంపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు...