తిరుమలలో కిడ్నాప్.. బాలుడి కథ సుఖాంతం
తిరుపతి: తిరుమలలో కిడ్నాప్ అయిన బాలుడి కథ సుఖాంతమైంది. నాలుగు రోజులక్రితం అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభించింది. పవిత్ర అనే పేరుగల మహిళ బాలుడిని తీసుకొని మైసూరుకు వెళ్ళిందని పోలీసులు తెలిపారు. మహిళకు మతిస్థిమితం లేదని పోలీసులు అంటున్నారు. మహిళపై మైసూరు,...
