ఆఫ్ఘనిస్థాన్ మసీదులో మళ్ళీ బాంబు పేలుడు
12 మందికి గాయాలు కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లోని మసీదులో మళ్ళీ బాంబు పేలింది. ఈ దుర్ఘటనలో సుమారు 12 మందికి గాయాలయ్యాయి. నంగర్హర్ ప్రావిన్స్లోని స్పిన్ ఘర్ ప్రాంతంలోని మసీదులో శుక్రవారం ప్రార్థనల సమయంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో స్థానిక ముల్లాతో...
