సేల్స్మెన్ను కాల్చిచంపిన ఉగ్రవాదులు!
జమ్మూకాశ్మీర్: జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు మళ్లీ సాధారణ ప్రజలను పొట్టనబెట్టుకుంటున్నారు. బొహ్రి కదల్ ప్రాంతంలో సోమవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఉగ్రవాదులు సాధారణ పౌరుడిపై కాల్పులు జరిపారు. అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయాడు. అతను ఆసుపత్రికి తరలించకముందే చనిపోయినట్టు...
