archiveBIHAR PURNEA DISTRICT

News

ఆ దృశ్యాలు పీడకలలా వెంటాడుతున్నాయ్ – ముస్లిముల మూక దాడిపై మహా దళితులు

బీహార్లోని పుర్నియా జిల్లా మఝువా గ్రామంలోని మహా దళితులపై మే 19న జరిగిన దాడి వారి పాలిట పీడకలలా మారింది. "ఆ దృశ్యాలు మా కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి. మరుద్దామన్నా మరపు రాకున్నాయి." అంటూ పదే పదే ఆ దృశ్యాలను...