archive#bicycle

News

చైనా బోర్డర్​కు సైకిల్ ​మీద వెళ్ళిన మహిళ

న్యూఢిల్లీ: ఆమెకు 45 ఏళ్లు. ఇద్దరు పిల్లల తల్లి. అయితేనేం! గుజరాత్‌ నుంచి సైకిల్‌పై బయల్దేరి అరుణాచల్‌ప్రదేశ్‌ చేరుకొంది. ఆమె.. పుణెకు చెందిన ప్రీతి మాస్కే. పాకిస్తాన్‌తో ఉన్న పశ్చిమ సరిహద్దులోని కోటేశ్వర్‌ ఆలయం నుంచి ఈనెల ఒకటోతేదీన సైకిల్‌ యాత్రను...