archiveBhīnmāl

News

రాజస్థాన్‌లో భూప్రకంపనలు

జైపూర్‌: రాజస్థాన్‌లోని జాలౌర్​లో భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేల్​పై 4.6 తీవ్రత నమోదైంది. భూకంపం ధాటికి ప్రజలు ఉలిక్కిపడ్డారు. శుక్ర‌వారం అర్ధరాత్రి సమయంలో ప్రకంపనలు వచ్చాయి. జోధ్​పుర్​కు 150 కిలోమీటర్లు దూరంలో 10 కి.మీ. లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు....