దేశంలోని శక్తిపీఠాల సందర్శనకు ప్రత్యేక రైలు ఏర్పాటు
కుటుంబ సభ్యులతో కలిస తీర్థయాత్రలు, పర్యాటక ప్రదేశాలను సందర్శించే వారి కోసం భారతీయ రైల్వే–ఉలా రైల్ టూరిజం సంయుక్తంగా ‘శక్తి పీఠాల యాత్ర’ చేపట్టినట్లు ట్రావెల్ టైమ్స్ ఎండీ విఘ్నేష్ గణేష్ తెలిపారు. ఈ నెల 16న తమిళనాడు నుంచి బయలుదేరే...
