archiveBENGAL CM

News

మమతా బెనర్జీకి బెంగాల్ గవర్నర్ లేఖాస్త్రం

పశ్చిమ బెంగాల్‌లో శాంతిభద్రతలు క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేస్తూ గవర్నర్‌ జగ్దీప్‌ ధంకర్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి లేఖ రాశారు. పోలీసు రాజ్యంగా పశ్చిమ బెంగాల్‌ మారిందని ఆయన అభివర్ణించారు. రాష్ట్రంలో మానవ హక్కుల ఉ‍ల్లంఘన, రాజకీయ హింస, కక్షసాధింపు చర్యలు, కస్టడీ...