బిలీవర్స్ చర్చి అధినేత అక్రమాస్తులు, భూముల జప్తు
బిలీవర్ చర్చి స్వయం ప్రకటిత బిషప్ అయిన కె.పి. యోహన్నన్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. రూ.6వేల కోట్ల నల్లధనానికి సంబంధిచిన కేసులో కె.పి. యోహన్నన్ యాజమాన్యంలోని చెరువల్లి ఎస్టేట్ను ఐటి శాఖ జప్తు చేసింది. ఇంతకు ముందు బిలీవర్స్ చర్చి...
