వరుస పేలుళ్ళ నిందితుడు ఆరిజ్ ఖాన్ కు ఉరిశిక్ష ఖరారు
దేశంలో 12 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన బాట్లా హౌస్ ఎన్కౌంటర్ కేసులో ఢిల్లీ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రధాన దోషి, ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన అరిజ్ ఖాన్కు ఉరిశిక్ష విధించింది. అలాగే, రూ.11లక్షల జరిమానా...
