archiveBatamalu

News

జమ్మూకశ్మీర్‌లో తీవ్రవాదుల ఘాతుకం!

పోలీసు అధికారిని కాల్చి చంపిన ముష్కరులు జ‌మ్మూక‌శ్మీర్‌: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీనగర్​లోని బాటమలూలో కానిస్టేబుల్​పై(29) కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఆయన మృతిచెందినట్టు అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు పేర్కొన్నారు. టెర్రరిస్టుల...