బెంగళూరు : బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్లోకి – హిందువునంటూ నాటకం – ముస్లిం మహిళ అరెస్ట్
* హిందువునంటూ స్థానికులను నమ్మించి బెంగళూర్ లో స్థిరపడ్డ ముస్లిం మహిళ 12 ఏళ్ల వయసులోనే బంగ్లాదేశ్ బోర్డర్ దాటి.. భారత్ లోకి ప్రవేశించిన.. రోనీ బేగమ్ అనే ముస్లిం మహిళ పాయల్ ఘోష్ గా పేరు మార్చుకుంది. బార్లలో, పబ్...
