‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగస్వాములు కండి
నంద్యాల: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్ళు పూర్తయిన శుభ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు నిర్వహిస్తోందని, ఈ కార్యక్రమంలో అందరం భాగస్వాములు కావాలని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్(ఆర్.ఎస్.ఎస్) కర్నూలు విభాగ్ సంపర్క ప్రముఖ్, రిటైర్డ్...
