archiveAYYAPPA

News

నేటి నుండి శబరిమల అయ్యప్ప దర్శనం

తిరువ‌నంత‌పురం: కేరళలోని శబరిమల ఆలయం నేడు తెరుచుకుంది. రెండు నెలలపాటు అందుబాటులో ఉండనుంది. రోజుకు 30 వేల మందిని వర్చువల్‌ క్యూ విధానంలో ఆలయంలోకి అనుమతించనున్నట్టు ఆలయ వర్గాలు వెల్లడించాయి. 2022 జనవరి 14న మకరజ్యోతి దర్శనం తర్వాత.. అదేనెల 20న...
News

ఈ నెల 16 నుంచి ఐదు రోజుల పాటు తెరుచుకోనున్న అయ్యప్ప ఆలయం

శబరిమల అయ్యప్ప దేవాలయాన్ని ఈ నెల 16 నుంచి ఐదు రోజుల పాటు తెరవనున్నట్లు ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డు(టీడీబీ) వెల్లడించింది. ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలను పక్కాగా అమలు చేయనున్నారు. కేవలం దర్శనం కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకున్న భక్తులకు మాత్రమే ఆలయ...