archiveATTACKS ON MINORITIES IN PAKISTAN

News

పాకిస్తాన్‌లో ఇద్దరు సిక్కుల కాల్చివేత

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో మైనారిటీలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సిక్కు వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులను ఓ ఆగంతుకుడు కాల్చిచంపాడు. పెషావర్‌లోని సర్బంద్ ఏరియాలో ఈ ఘటన ఆదివారం వెలుగుచూసింది. మృతుల పేర్లు సల్జీత్ సింగ్(42), రంజీత్ సింగ్(38) కాగా వీరిద్దరూ...
News

పాక్ లో మైనారిటీలపై వేధింపులు నిత్యకృత్యం – ఐరాసలో పాక్‌ తీరును ఎండగట్టిన భారత్‌

పాకిస్థాన్‌లో అల్పసంఖ్యాక వర్గాలపై జరుగుతున్న దాడుల గురించి భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా అక్కడ బలవంతపు మత మార్పిడులు రోజువారీ ఘటనలని పేర్కొంది. ప్రతి ఏటా వేల మంది బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడుల ఘటనలపై పాక్‌ ప్రభుత్వం నిమ్మకు...