archiveATTACKS ON HINDUTVA IN AP

News

పురాతన రామాలయంలోని విగ్రహం ధ్వంసం – కలత చెందిన భక్తులు – హిందూ సంఘాల ఆగ్రహం

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం క్షేత్రంలో 400 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన దేవాలయంలో గల శ్రీరాముని విగ్రహాన్ని కొందరు గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసిన ఘటన ఇక్కడ చోటు చేసుకుంది. దుండగులు ఆలయ ద్వారాన్ని బద్దలుకొట్టి గర్భాలయంలోకి ప్రవేశించి...
ArticlesNews

ధర్మంపై దాడి

తిరుమల శ్రీనివాసుని క్షేత్రానికి ప్రపంచం నలుమూలల నుండి కోట్లాది భక్తులు విచ్చేస్తారు. వారిని తిరుమల ట్రస్ట్ ఆహ్వానిస్తే రావటం లేదు. వారి విశ్వాసం ప్రకారం వస్తున్నారు. భగవంతుని సన్నిధికి మరెవరి ఆహ్వానం మేరకో రావటమంటేనే అదొక దౌర్భాగ్యం. " ఎవరి విశ్వాసం...
News

రాష్ట్రంలో మరో దేవాలయంపై దాడి

రాష్ట్రంలో మరో దేవాలయంపై దాడి జరిగింది.  అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం లోని బొటవంపల్లి   గ్రామ శివార్లలో శ్రీ రామ మందిరం లో గల ఆంజనేయస్వామి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు కొందరు ధ్వంసం చేశారు.  నిన్న (17/9/2020),  గురువారం మహాలయ అమావాస్య...
1 2 3
Page 3 of 3