archiveATTACKS ON HINDU TEMPLES IN AP

News

రాష్ట్రంలో మరో రెండు చోట్ల విగ్రహాల ధ్వంసం

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం బోధి కొండ పై ఉన్న శ్రీరాముని దేవాలయంలోని విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసిన ఘటన మరువక ముందే రాష్ట్రంలో అలాంటి సంఘటనలు మరో రెండు చోటుచేసుకున్నాయి. తాజాగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి శ్రీరామ...
News

రామతీర్థంలో లభ్యమైన శ్రీరాముడి విగ్రహ శకలం

విజయనగరం జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం రామతీర్థంలోని బోడికొండపై ఉన్న కొలనులో శ్రీరాముడి విగ్రహ శకలం లభ్యమైంది. ఇటీవల గుర్తుతెలియని వ్యక్తులు ఆలయంలోని రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. తల భాగాన్ని వేరుచేసి కొలనులో పడేశారు. దీనిపై భక్తులు ఆలయ పరిసరాల్లో గాలింపు...
News

రామ మందిర నిర్మాణం జరుగుతున్న వేళ శ్రీరాముని విగ్రహ ధ్వంసమా? – పవన్ కళ్యాణ్ ఆవేదన

శతాబ్దాల చరిత్ర కలిగిన విజయనగరం జిల్లా రామతీర్థం క్షేత్రంలోని బోధికొండపై ఉన్న కోదండరాముడి విగ్రహం ధ్వంసం చేయడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కోరారు. స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసిన విధానం, శిరస్సు కనిపించకుండా పోవడం చూస్తే...
News

పురాతన రామాలయంలోని విగ్రహం ధ్వంసం – కలత చెందిన భక్తులు – హిందూ సంఘాల ఆగ్రహం

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం క్షేత్రంలో 400 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన దేవాలయంలో గల శ్రీరాముని విగ్రహాన్ని కొందరు గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసిన ఘటన ఇక్కడ చోటు చేసుకుంది. దుండగులు ఆలయ ద్వారాన్ని బద్దలుకొట్టి గర్భాలయంలోకి ప్రవేశించి...
News

రాష్ట్రంలో మరో దేవాలయంపై దాడి

రాష్ట్రంలో మరో దేవాలయంపై దాడి జరిగింది.  అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం లోని బొటవంపల్లి   గ్రామ శివార్లలో శ్రీ రామ మందిరం లో గల ఆంజనేయస్వామి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు కొందరు ధ్వంసం చేశారు.  నిన్న (17/9/2020),  గురువారం మహాలయ అమావాస్య...
1 2 3
Page 3 of 3