archiveASSAM RIFILES

News

సరిహద్దుల్లో మహిళా జవాన్లతో తనిఖీలు

మహిళా ప్రయాణికులను తనిఖీ చేసేందుకు జమ్ముకశ్మీర్‌లోని గందర్బల్‌ జిల్లాలో అసోం రైఫిల్స్కు చెందిన మహిళా సైనికులను మోహరించారు. వీరు జాతీయ రహదారుల్లోని చెక్ పాయింట్ల వద్ద వాహనాలను తనిఖీ చేయనున్నట్లు కల్నల్ కరకోటి వెల్లడించారు. క్షేత్రస్థాయిలో నివాసితులతో మమేకమవుతూ.. భద్రతా సిబ్బందికి,...