హెలికాప్టర్లోని 14 మందిలో 11 మంది మృతి
రేపు పార్లమెంటులో ప్రభుత్వ ప్రకటన చెన్నై: తమిళనాడులోని ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో 11 మంది చనిపోయినట్టు అధికారికంగా ప్రకటించారు. మరో ముగ్గురికి 80 శాతం కాలిన గాయాలయ్యాయని చెప్తున్నారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఆర్మీ హెలికాప్టర్...
