తిరుమలలో అరణ్యకాండ పారాయణ దీక్ష
తిరుపతి: లోక కల్యాణార్థం తిరుమల వసంత మండపంలో నేటి నుండి టీటీడీ నిర్వహించనున్న అరణ్యకాండ పారాయణ దీక్ష కార్యక్రమానికి నిన్న రాత్రి 7 గంటలకు ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రార్థన మందిరంలో శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఇందులో భాగంగా సంకల్పం,...
