వీర జవాన్ కు కన్నీటి వీడ్కోలు
కశ్మీర్లోని రాజౌరీ జిల్లా సుందర్బనీ సెక్టార్లో గురువారం అర్ధరాత్రి ఉగ్రవాదులు, సైన్యానికి మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన జవాన్ జశ్వంత్రెడ్డి (23) అంత్యక్రియలు ముగిశాయి. ఆయన స్వగ్రామం గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాదకొత్తపాలెంలో తండ్రి శ్రీనివాస్రెడ్డి జశ్వంత్రెడ్డి మృతదేహానికి...
