archive#AP Goverment

News

వైజాగ్‌లో జీ-20 సన్నాహక సదస్సు… ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం!

విశాఖపట్నం నగరంలో మార్చి 28, 29 తేదీల్లో జీ -20 సన్నాహక సదస్సు జరగనుంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా అధికారులకు బాధ్యతలు అప్పగించింది. నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఐఏఎస్‌ అధికారులతో కమిటీ ఏర్పాటైంది. గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి...
News

ఆంధ్రా స‌ర్కారు హామీలపై ఎన్‌హెచ్ఆర్సీకి బీజేపీ నేతల ఫిర్యాదు

అమ‌రావ‌తి: అన్నమయ్య ప్రాజెక్ట్ కట్ట ఘటనలో బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఏపీ బీజేపీ నాయకులు నాగోతు రమేష్‌నాయుడు, రఘు, భాస్కర్ ఫిర్యాదు చేశారు. 60 రోజుల్లో వరద బాధితులకు ఇళ్ళు కట్టిస్తామని ముఖ్యమంత్రి వైఎస్...
News

ఏపీలో రోడ్ల దుస్థితిపై చిన్న జీయర్ స్వామి వ్యాఖ్యలు

రాజ‌మ‌హేంద్ర‌వ‌రం: తూర్పుగోదావరి జిల్లా, రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చిన్న జీయర్ స్వామి పర్యటించారు. ఈ సందర్భంగా ఏపీలో రోడ్ల పరిస్థితిపై చిన్న జీయర్ స్వామి వ్యాఖ్యలు చేశారు. తాను పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం నుంచి రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ప్రయాణించేందుకు మూడు గం.ల...