గుంటూరు పోలీసు స్టేషనుపై ముస్లిం యువత దాడి కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరును తప్పుబట్టిన హైకోర్టు
2018లో పాత గుంటూరు పోలీసు స్టేషనుపై ముస్లిం యువత దాడి జరిపిన సంఘటన విదితమే. ఆ దాడిలో పాత్రులైన వారిపై పోలీసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేయగా, డిజిపి 17.02.20వ తేదీన సదరు కేసులపై ప్రాసిక్యూషన్ ఉపసంహరించుకుంటూ ప్రభుత్వానికి లేఖ వ్రాశారు. సదరు...
