ఏపీ ఉప ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్
ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాతోపాటు ఆయన భార్య, కుమార్తెకు కరోనా సోకింది. కడప జిల్లాలో నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్గా తేలడంతో శుక్రవారం రాత్రి 1 గంటకు వారు తిరుపతిలోని రాష్ట్ర కొవిడ్ ఆసుపత్రికి (స్విమ్స్) చేరుకున్నారు. ఆ ముగ్గురికీ ప్రత్యేక గదిని...
