archive#AP CAPITAL

ArticlesNews

ముప్పు తిప్పలు పెడుతున్న మూడు రాజధానులు

ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల ప్రకటనతో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం 33 వేల ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించిన రాజధాని పరిసర గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తమ ప్రాంతంలో రాజధాని వస్తే తమ...