archive#Antonio Guterres

News

ముంబయి ఉగ్రదాడుల మృతులకు ఘన నివాళి

ముంబయి: మూడు రోజుల భారత్​ పర్యటనలో భాగంగా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌ బుధవారం ముంబయిలోని ​తాజ్​ హోటల్‌ని సందర్శించారు. స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి, 26/11 ఉగ్రదాడుల అమరులకు ​నివాళులు అర్పించారు. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు,...