ఉక్రెయిన్లో మరో భారతీయ విద్యార్థి మృతి
న్యూఢిల్లీ: భీకర యుద్ధం జరుగుతున్న ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను స్వదేశంకు తరలించడానికి భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున ఒక వంక ప్రయత్నం చేస్తుండగా, అక్కడ మరో భారతీయ విద్యార్థి బుధవారం ప్రాణాలు కోల్పోయాడు. పంజాబ్లోని బార్నాలకు చెందిన చందన్ జిందాల్(22)...
