గోరంట్ల గ్రామంలో 3 ఆలయాల్లో చోరీ
గుంటూరు: గుంటూరు గోరంట్లలోని సాయిబాబా, రామాలయం, ఆంజనేయ స్వామి మందిరాల తాళాలు పగలగొట్టి, హుండీలోని నగదు దొంగలు అపహరించారు. తెల్లవారుజామున పూజలు చేసేందుకు వచ్చిన అర్చకులు.. తాళాలు పగలగొట్టి ఉండటంతో ఆలయ నిర్వాహకులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు...
