archive#Anjaneya Swamy Mandir

News

గోశాలకు నాలుగున్నర ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చిన ముస్లిం

మంగళూరు: కర్ణాటకలో ఓ వ్యక్తి చేసిన ప‌నికి సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. గోవు రుణం తీర్చుకోవడం కోసం గోశాల నిర్మాణానికి ఏకాంగా నాలుగున్నర ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చాడు ఓ ముస్లిం. దీంతో అందరు అతడి దాతృత్వాన్ని కీర్తిస్తున్నారు. అదే స్థలంలో...