హనుమ జన్మస్థలం పేరుతో నకిలీ పుస్తకం దైవద్రోహమే…
టీటీడీపై గోవిందానంద సరస్వతి స్వామి మండిపాటు తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) దైవద్రోహం చేస్తోందని.. హనుమంతుని జన్మస్థలం పేరుతో నకిలీ పుస్తకాన్ని ముద్రించిందని గోవిందానంద సరస్వతి ఆరోపించారు. టీటీడీ పాలకమండలి నాటకం ఆడుతోందని... సన్యాసులను, ప్రజలను టీటీడీ మోసం చేస్తోందన్నారు. అంజనాద్రి...
