భారతదేశ పౌరులంతా హిందువులే… : డాక్టర్ మోహన్ భాగవత్
సుర్గుజా: భారతీయులందరూ హిందువులేనని, అందరి డీఎన్ఏలో హిందూత్వ ఉందని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్(ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. ఎవరి ఆచార వ్యవహారాలను ఎవరూ మార్చుకోవాల్సిన అవసరం లేదని ఆయన తేల్చి చెప్పారు. మనందరికీ ఒకే వారసత్వం...