దేవుడి కోసం ఎయిర్పోర్ట్లో విమానాలన్నీ 5 గంటలు బంద్
తిరువనంతపురం: కేరళ తిరువనంతపురంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి, నరసింహ స్వామి ఉత్సవ మూర్తులను అంగరంగ వైభవంగా ఊరేగించారు. తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి షన్ముగం బీచ్ వరకు విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువెళ్ళారు. ఎయిర్పోర్ట్ రన్వేపై నుంచి ఉత్సవం సాగిన నేపథ్యంలో...
