శ్రీలంక రేవుకు చైనా యుద్ధ నౌక పయనం.. భారత్కు పొంచి ఉన్న ముప్పు!
న్యూఢిల్లీ: అత్యంత శక్తివంతమైన అధునాతన సాధన సంపత్తి గల చైనా యుద్ధ నౌక చైనా నుంచి శ్రీలంక రేవుకు బయలుదేరింది. బాలిస్టిక్ క్షిపణులను, శాటిలైట్లను పసికట్టి వాటిని పనిచేయని స్థితికి తెచ్చే పరిజ్ఞానపు వ్యవస్ధతో కూడిన యువాన్ వాంగ్ శ్రేణి నౌక...
