archiveADILABAD FIRING

News

ఎంఐఎం నేత కాల్పుల్లో గాయపడ్డ వ్యక్తి మృతి

ఇటీవల ఆదిలాబాద్‌లో కలకలం సృష్టించిన కాల్పుల ఘటనలో గాయపడిన సయ్యద్‌ జమీర్‌(52) మృతిచెందాడు. హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితుడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇవాళ కన్నుమూశాడు. ఈ నెల 18న ఎంఐఎం నేత షారూఖ్ అహ్మద్‌.. జమీర్‌పై కాల్పులు జరిపాడు....