archiveACTION AGAINST 31 WORKERS IN SIMHACHALAM TEMPLE

News

సింహాద్రి అప్పన్న ఆలయంలో 31మంది సిబ్బందిపై వేటు

సింహాద్రి అప్పన్న ఆలయ అధికారులు దిగి వచ్చారు. అక్రమార్కులపై చర్యలకు ఉపక్రమించారు. సింహాచలం కొండపై అక్రమ నిర్మాణాలు, పలు పనుల్లో చోటుచేసుకున్న అవకతవకల్లో భాగస్వాములైన కిందిస్థాయి సిబ్బందిని తప్పించారు. ప్రత్యేక భూ పరిపాలన అధికారి శేషశైలజ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు...