ఏబీవీపీ ఆధ్వర్యంలో మొక్కలు నాటిన విద్యార్థులు
విశాఖపట్నం: ఏపీలోని విశాఖపట్నంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) కార్యకర్తలు పలువురు విద్యార్థినీవిద్యార్థులతో వివిధ జాతులకు చెందిన మొక్కలు నాటించారు. "వృక్షా మిత్రా అభియాన్" లో భాగంగా గురువారం విశాఖ ఏబీవీపీ-ఎస్.ఎఫ్.డి(స్టూడెంట్ ఫర్ డెవలప్మెంట్) శాఖ ఆధ్వర్యంలో ఎండాడ, తోటగరువు, బీవీకే...
